ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ ఇండియాలో 48 మంది పైలెట్ల తొలగింపు

ABN, First Publish Date - 2020-08-15T15:37:01+05:30

దేశీయ విమానయాన రంగ దిగ్గజమైన ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్దరాత్రి ఉత్తర్వులు

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగ దిగ్గజమైన ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. కరోనా సంక్షోభంం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపునకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ 6 నెలల నోటీసు ఇచ్చినా, వారు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ విమానాలు నడుపుతున్న పైలెట్లను తొలగించింది. పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ) ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ ను కోరింది.

Updated Date - 2020-08-15T15:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising