ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రిలీఫ్ ఫండ్‌కు.. రూ.4 కోట్లు ఇస్తున్నా: బాలశౌరి

ABN, First Publish Date - 2020-03-25T20:22:02+05:30

ఏపీ సీఎం జగన్‌కి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. వాలంటీర్ వ్యవస్థతో కరోనా వ్యాపించకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ సీఎం జగన్‌కి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. వాలంటీర్ వ్యవస్థతో కరోనా వ్యాపించకుండా.. కట్టడి చేస్తున్న సీఎంకి అభినందనలు తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎంపీ నిధుల నుంచి.. రూ.4 కోట్లు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సహచర ఎంపీలు కూడా కరోనా కోసం నిధులు ఇవ్వాలని బాలశౌరి సూచించారు.

Updated Date - 2020-03-25T20:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising