ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భవనాలకు వేసిన గుర్తులు మంచికి సూచన: కాటసాని

ABN, First Publish Date - 2020-05-23T13:51:25+05:30

దళితులంటే వైసీపీ పార్టీకి చాలా గౌరవమని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దళితులంటే వైసీపీకి చాలా గౌరవమని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు తప్పు చేస్తే ప్రభుత్వానికి ఎలా అంటగడతారని ప్రశ్నించారు. అలాగే కోర్టుల ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను మా ప్రభుత్వ శిరసావహిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాలకు వేసిన గుర్తులు మంచికి సూచనగా ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు విదేశీ టూర్‌లను, వృథా ఖర్చులను ఎవరూ పట్టించుకోలేదని ఏబీఎన్‌తో కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-23T13:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising