ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర: బోండా ఉమా

ABN, First Publish Date - 2020-05-24T00:12:52+05:30

శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బోర్డు సభ్యులందరూ చర్చించి నిర్ణయం చేసేవాళ్లని తెలిపారు. శ్రీవారి ఆస్తులు పరిరక్షించే విధంగా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకాల నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉమ మండిపడ్డారు.

Updated Date - 2020-05-24T00:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising