ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇబ్బందుల కంటే..విద్యార్ధుల తల్లిదండ్రుల ఇబ్బందులే పెద్దవి: జగన్

ABN, First Publish Date - 2020-04-28T21:44:09+05:30

జగనన్న విద్యాదీవెన పథకంను సీఎం జగన్‌ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకంను  సీఎం జగన్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం గుర్తుచేశారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్చి 31 వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్నారు. వచ్చే ఏడాది 2020-21కి సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ నగదు జమచేస్తామని జగన్ పేర్కొన్నారు. కరోనా, ప్రభుత్వ ఇబ్బందుల కంటే..విద్యార్ధుల తల్లిదండ్రుల ఇబ్బందులే పెద్దవన్నారు. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఆ డబ్బును తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాలేజీలో సదుపాయాలు లేకపోతే 1902 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2020-04-28T21:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising