ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-11-23T00:39:39+05:30

నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. నారా లోకేష్ చారిటుబుల్ ట్రస్ట్ కార్యక్రమం దగ్గర వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రతి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. నారా లోకేష్ చారిటుబుల్ ట్రస్ట్ కార్యక్రమం దగ్గర వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రతి ఆదివారం నారా లోకేష్ చారిట్రబుల్ ట్రస్ట్ దగ్గర గుడ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తారు. గుడ్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ఇన్ ఛార్జ్ అరవింద్ బాబు అక్కడకు వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 


Updated Date - 2020-11-23T00:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising