ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయం: సత్యకుమార్

ABN, First Publish Date - 2020-09-27T21:36:10+05:30

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు. వైసీపీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పారు. టీడీపీ మునిగిపోతోన్న నావ అని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ కుటుంబం, సొంత కులాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాసమస్యలపై బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన పోరాటాన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. జనసేనాని పవన్‌కల్యాణ్ అవినీతి మచ్చలేని.. నిజాయతీ కలిగిన నాయకుడని సత్యకుమార్ కొనియాడారు.

Updated Date - 2020-09-27T21:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising