ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-12-06T16:10:10+05:30

గుంటూరు జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని శావల్యాపురం మండలం కారుమంచిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. ఘర్షణలో భాగంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఘర్షణ సద్దుమణిగింది. 

Updated Date - 2020-12-06T16:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising