ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఇసుక దోపిడీ‌కి ఆకాశమే హద్దు: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2020-12-27T16:10:35+05:30

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. ‘‘తట్టెడు ఇసుక ఇవ్వలేని వాడు.. మూడు ముక్కల రాజధాని కడతా అంటే ఎలా నమ్మాలి ఎంపీ విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు. వైసీపీ ఇసుక దోపిడీ‌కి ఆకాశమే హద్దని మండిపడ్డారు. ఇసుకాసుర జగన్‌రెడ్డి అక్రమ ఇసుక సంపాదన రూ. 25 వేల కోట్లు.. ఇందులో తమరి వాటా ఎంత సాయిరెడ్డి’’ అని బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-12-27T16:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising