అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?
ABN, First Publish Date - 2020-09-27T01:04:32+05:30
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు 285 రోజులుగా అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమాన్ని..
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు 285 రోజులుగా అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి?, రైతుల మధ్య ఎలా చీలికలు తేవాలి అనే ప్రయత్నాలు తొలినాళ్ల నుంచే జరిగాయి. కానీ దాన్ని గమనించడం కొంచెం ఆలస్యంగా జరిగింది. ఏదో రకంగా ఆ ఉద్యమాన్ని చీల్చేయాలని రాజకీయంగా, కులపరంగా, ప్రాంతంపరంగా, పార్టీ పరంగా వాళ్ల మధ్య విభజన తీసుకురావాలని ఒకటి, రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘‘అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?. రైతుల మధ్య చీలికలకు ప్రయత్నిస్తున్నదెవరు?. కుటిల యత్నాలను తిప్పికొట్టి ప్రజలు సంఘటితమవుతున్నారా?. రాజధాని తరలింపు సాధ్యం కాదని తెలిసే కుతంత్రం మొదలైందా?. చంద్రబాబు పాలనలో ఏమీ జరగలేదన్నది నిజమేనా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ను లైవ్ ద్వారా చూడగలరు.
Updated Date - 2020-09-27T01:04:32+05:30 IST