ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2020-11-22T23:38:14+05:30

వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మరోక్షంగా విమర్శలు గుప్పించారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినుత కోటా ఇంటిపై దాడి చేయడం అమానుషమని పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నించినవారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.


బాధితులపైనే ఎదురు కేసు నమోదు చేయడం ఏమిటి? అని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది?, అధికార పక్షం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పవన్ అన్నారు. జనసేన మౌనంగా ఉండదని, కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తుందని పవన్ తెలిపారు.

Updated Date - 2020-11-22T23:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising