ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌సభలో ఆర్ఆర్ఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ ఎంపీలు

ABN, First Publish Date - 2020-09-19T23:29:52+05:30

లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఏపీలోని హిందూదేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలను ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఏపీలోని హిందూదేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలను ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో  ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, దీనిపై కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతుంటే వైసీపీ ఎంపీలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్క వ్యక్తి కోసం ఏపీలో హిందూ దేవాలయాల నిబంధనలను మారుస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

Updated Date - 2020-09-19T23:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising