ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాం: కృష్ణదేవరాయలు

ABN, First Publish Date - 2020-09-26T00:42:34+05:30

ప్రత్యేక హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రత్యేక హోదా, జీఎస్టీ అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణ చేయించాలని కోరినట్లు చెప్పారు. అంగన్‌వాడీ, వెల్‌నెస్ సెంటర్లకు నిధులివ్వాలని కోరామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని కృష్ణదేవరాయలు విమర్శించారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు మరో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య వెల్లడించారు.

Updated Date - 2020-09-26T00:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising