ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-09-14T17:20:04+05:30

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లిన వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్లిన వైసీపీ ఎంపీలలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. పార్లమెంట్ దగ్గర నిర్వహించిన టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు ఎంపీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. హోటల్ రూమ్‌లకే పరిమితం అయిపోయారు. సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపిన ఎంపీలు.. తమను కలవడానికి ఎవరూ రావొద్దని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందికి సూచించారు.   

Updated Date - 2020-09-14T17:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising