ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజా అనుమతి అవసరం లేదు: మంత్రి నారాయణస్వామి

ABN, First Publish Date - 2020-05-26T22:40:22+05:30

తాను పుత్తూరులో పర్యటించేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుమతి అవసరంలేదని ఏబీఎన్‌తో మంత్రి నారాయణస్వామి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తాను పుత్తూరులో పర్యటించేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుమతి అవసరంలేదని ఏబీఎన్‌తో మంత్రి నారాయణస్వామి చెప్పారు. రోజా పర్మిషన్‌ తీసుకోవడానికి తాము ఆమెకు వ్యతిరేకంగా మీటింగ్‌ పెట్టలేదని, గిరిజన యువజన సంఘాన్ని 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని చెప్పారు. మా సంఘం తరపున అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశామని నారాయణస్వామి అన్నారు. అక్కడ కల్యాణ మండపం నిర్మించాలనుకున్నామని, కలెక్టర్‌ తిరుపతికి వెళ్తూ పుత్తూరు వచ్చి స్థలాన్ని పరిశీలించారని నారాయణస్వామి పేర్కొన్నారు.

Updated Date - 2020-05-26T22:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising