చంద్రబాబుపై రోజా విమర్శలు
ABN, First Publish Date - 2020-05-10T00:12:49+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులను ..
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులను పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఆమె ఎద్దేవా చేశారు. బాధితులను కుటుంబ సభ్యుల్లా భావించి పరామర్శించి జగన్ వారిలో ధైర్యం నింపారని చెప్పారు.
Updated Date - 2020-05-10T00:12:49+05:30 IST