ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-07-05T00:45:31+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదన్నారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. అమరావతిలో ఉన్న బినామీ భూములు పోతాయని చంద్రబాబు భయమని విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడం వల్లే మా వాళ్లు కొట్టారని ఎంఎస్ బాబు తెలిపారు.

Updated Date - 2020-07-05T00:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising