ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది ఎమ్మెల్యేల బాధ్యత: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2020-04-08T03:10:08+05:30

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు 1170 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని బొత్స చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నామని, నిత్యావసరాలు అందుబాటులో ఉంచుతున్నామని బొత్స పేర్కొన్నారు. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, రూ.వెయ్యి పంపిణీ చేయడం ఎమ్మెల్యేల బాధ్యత బొత్స తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం, లాక్‌డౌన్‌ ఉండాలని ఎవరూ కోరుకోరని బొత్స అన్నారు.

Updated Date - 2020-04-08T03:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising