ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల్‌బాగ్‌లో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-05-30T22:18:53+05:30

పూల్‌బాగ్‌లో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకొని తమ కార్యకర్తలకు వైసీపీ నేతలు కేటాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: పూల్‌బాగ్‌లో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకొని తమ కార్యకర్తలకు వైసీపీ నేతలు కేటాయించారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి... పట్టాలు పొందిన తర్వాత వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-05-30T22:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising