పూల్బాగ్లో వైసీపీ నేతల దౌర్జన్యం
ABN, First Publish Date - 2020-05-30T22:18:53+05:30
పూల్బాగ్లో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకొని తమ కార్యకర్తలకు వైసీపీ నేతలు కేటాయించారు.
విజయనగరం: పూల్బాగ్లో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకొని తమ కార్యకర్తలకు వైసీపీ నేతలు కేటాయించారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి... పట్టాలు పొందిన తర్వాత వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-05-30T22:18:53+05:30 IST