ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-12-19T17:52:18+05:30

విశాఖ: నగరంలో వైసీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో వైసీపీ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త విజయనిర్మల ఆధ్వర్యంలో మూడు రాజధానులు ముద్దంటూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలగపూడి, రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడికి యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడితోపాటు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ నేతలు సీఐను తోసేశారు. దీంతో ఆయన ఆటోపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. వైసీపీ నేతల వ్యవహారశైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు.

Updated Date - 2020-12-19T17:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising