ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2020-08-04T21:35:40+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల బరితెగించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల బరితెగించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు. అడ్డొచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. మహిళా సిబ్బంది పట్ల వైసీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆసుపత్రి మేనేజ్‌మెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా పేషెంట్ నుంచి బిల్లు వసూలు చేయకుండా డిశ్చార్జి చేయాలని వైసీపీ నేతలు హుకుం జారీ చేశారు. ఆసుపత్రి మేనేజ్‌మెంట్ అందుకు అంగీకరించలేదు. దీంతో వైసీపీ నేతలు వీరంగం వేశారు. మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2020-08-04T21:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising