ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతల అరాచకం

ABN, First Publish Date - 2020-11-25T21:46:35+05:30

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. కట్టుబడివారిపాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయాలతో ఓ వర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. కట్టుబడివారిపాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయాలతో ఓ వర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిపై మరో వర్గం దాడికి తెగబడింది. కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ ఘటనతో ఇతర రోగులు, వైద్య సిబ్బంది బెంబేలెత్తిపోయారు. దాడిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. ఓ స్థలం వివాదంలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-25T21:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising