ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల అరాచకం.. ఇళ్లు వదిలి వెళ్లిపోయిన టీడీపీ కుటుంబాలు

ABN, First Publish Date - 2020-06-07T03:18:31+05:30

వత్సవాయి మండలం తాళ్లురులో వైసీపీ నేత అరాచకం బయటపడింది. టీడీపీకి చెందినవారి గృహాలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: వత్సవాయి మండలం తాళ్లూరులో వైసీపీ నేత అరాచకం బయటపడింది. టీడీపీకి చెందిన వారి గృహాలపై వైసీపీ శ్రేణుల దాడి చేశాయి. తాళ్లూరు మాజీ సర్పంచ్‌ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఆక్రోశం పెంచుకున్న వైసీపీ నేతలు.. టీడీపీకి చెందిన కుటుంబాలపై దాడి చేశారు. గ్రామంలో ఉండాలంటే వైసీపీలో చేరాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో టీడీపీకి చెందిన కుటుంబాలు ఇళ్లు వదిలి వెళ్లిపోయాయి. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-06-07T03:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising