ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జేఎన్టీయూ వీసీకి వైసీపీ నేతల బెదిరింపులు

ABN, First Publish Date - 2020-10-28T03:56:39+05:30

జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జేఎన్టీయూ వీసీ శ్రీనివాసకుమార్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి చెందిన కాలేజీలకు సంబంధించి జేఎన్టీయూకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జేఎన్టీయూ వీసీ శ్రీనివాసకుమార్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి చెందిన కాలేజీలకు సంబంధించి జేఎన్టీయూకు కోట్లలో బకాయిపడ్డారు.  దీంతో ఈ రెండు కాలేజీలను అధికారులు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. తట్టుకోలేకపోయిన వైసీపీ నేతలు వీసీ శ్రీనివాసకుమార్‌ను బెదిరించారు. ఇంజినీరింగ్‌ కాలేజీలో ప్రమాణాలు లేకున్నా కౌన్సెలింగ్‌ను అనుమతించాలని హుకుం జారీ చేశారు. ఈ నేతల బెదిరింపులను వీసీ శ్రీనివాసకుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2020-10-28T03:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising