ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. బీజేపీ అభ్యర్థిపై కత్తులతో దాడి

ABN, First Publish Date - 2020-07-14T02:25:03+05:30

వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అధికారం బలం చూసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. 21వ డివిజన్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అధికారం బలం చూసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. 21వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధి కాళ్ల నారాయణరావుపై వైసీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణరావు పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా తిరగబడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-14T02:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising