ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-03-13T18:38:14+05:30

చిత్తూరు: పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ ఆఫీసులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ నామినేషన్‌ పత్రాలను వైసీపీ శ్రేణులు చించేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల ముందే చించేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Updated Date - 2020-03-13T18:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising