ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నాయకుడి వద్ద రూ. 25 లక్షల మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2020-06-06T10:18:54+05:30

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో వైసీపీ నాయకుడి వద్ద భారీగా మద్యం నిల్వలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజయవాడ అడిషనల్‌ ఎస్పీ సత్తిబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంతెన (కంకిపాడు), జూన్‌ 5: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో వైసీపీ నాయకుడి వద్ద భారీగా మద్యం నిల్వలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజయవాడ అడిషనల్‌ ఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ... మంతెనగ్రామానికి చెందిన వీరంకి వెంకటరమణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారంతో మంతెన-ఉప్పలూరు గ్రామాల సరిహద్దులో సుమారు రూ.25 లక్షల విలువైన 150 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2020-06-06T10:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising