ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలంటీర్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేత దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-06-25T22:52:07+05:30

వాలంటీర్ కుటుంబ సభ్యులపై వైసీపీ నేత దౌర్జన్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం జూటూరులో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. చెప్పిన మాట వినడం లేదంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసభ్య పదజాలంతో ఫోన్ లో వాలంటీర్ సోదరుడు నాగ సుబ్బారాయుడుని వైసీపీ నేత ఎర్రగుడి వినయ్ కుమార్ రెడ్డి దూషించారు. వైసీపీ నేత బెదిరింపులపై పెద్దపప్పూరు పోలీసులకు నాగ సుబ్బారాయుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ మరో సారి వైసీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి తండ్రి రామ్మోహన్ రెడ్డి బెదిరింపులకు దిగారు. వైసీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి తో నాగ సుబ్బరాయుడు తండ్రి రాముడు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-25T22:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising