ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్‌ దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-10-22T01:58:51+05:30

అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్‌ దౌర్జన్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారు. యాసిడ్ పోసి, గొంతుకోసి చంపుతానంటూ ఓ మహిళను బెదిరించారు. తన భర్త చావుకు వైసీపీ నేత మన్సూరే కారణమని సల్మా అనే మహిళ ఆరోపిస్తోంది. న్యాయం కోసం వెళితే తనను మన్సూర్‌ లొంగదీసుకున్నాడని బాధితురాలు సల్మా వాపోయింది. తన పిల్లలను చూసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, ఈ వ్యవహారం బయటపెడుతాననే తనను బెదిరిస్తున్నాడని సల్మా ఆవేదన వ్యక్తం చేసింది. మన్సూర్, అనుచరుల వల్ల తనుకు ప్రాణహాని ఉందని ఆమె చెబుతోంది. ‘మేం పులివెందుల వాళ్లం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ’.. తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, పర్సనల్‌ ఫొటోలో సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని సల్మా వాపోయింది.

Updated Date - 2020-10-22T01:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising