ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ నేత ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-07-13T16:09:14+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఇసుక దొంగగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన నిరాధార వార్తలను వైసీపీ నేతలు ఖండించారు. 26 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిపై ఇటువంటి  వాఖ్యలు చేయడం అమానుషమన్నారు. కాగా నాగు ఫిర్యాదును పోలీసులు తిరస్కరించారు. కోర్టు పరంగా తీసుకోవలసిన చర్యలని.. పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కాదంటూ నిరాకరించారు. 

Updated Date - 2020-07-13T16:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising