ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో బయటపడిన వర్గ విభేదాలు

ABN, First Publish Date - 2020-05-23T20:58:04+05:30

ల్లాలో ఉండి వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వివరాల్లోకెళితే.. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉండి సెంటర్లో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలో ఉండి వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వివరాల్లోకెళితే.. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉండి సెంటర్లో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దూసుకువచ్చారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను పంపించేశారు. అయితే పండ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనీస నిబంధనలు పాటించలేదు. భౌతిక దూరాన్ని ఎవరూ అనుసరించలేదు.

Updated Date - 2020-05-23T20:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising