ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలు

ABN, First Publish Date - 2020-07-10T17:07:51+05:30

కాకినాడ-జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ-జగ్గంపేట: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించారు. 2 సంవత్సరాల క్రితం పంచాయతీ తీర్మానంతో గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-07-10T17:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising