ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో విభేదాలు.. తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి

ABN, First Publish Date - 2020-02-20T00:54:37+05:30

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కారును ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కారును ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గం నినాదాలు చేసింది. అలాగే తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వేణు వర్గం తగులబెట్టింది. అంతటితో ఆగకుండా వేణు వర్గం...  తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడికి తెగబడ్డారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Updated Date - 2020-02-20T00:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising