ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి

ABN, First Publish Date - 2020-09-29T18:49:17+05:30

ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై వైసీపీ అనుచరులు దాడి చేశారు. ప్రాణ భయంతో ఆ కుటుంబ సభ్యులు కదిరిలో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. దాడి చేసిన వారి వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రొద్భలంతో విచక్షణారహితంగా తమపై దాడి చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

Updated Date - 2020-09-29T18:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising