ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి...

ABN, First Publish Date - 2020-08-20T21:03:13+05:30

కడప జిల్లా కాకినాయన మండలం, నరసాపురంలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: కాకినాయన మండలం, నరసాపురంలో దారుణం జరిగింది. గ్రామ మహిళ వాలంటీర్ భర్త, వైసీపీ కార్యకర్తలు గుర్రప్ప అనే యువకుడిపై దాడి చేశారు. దాడిని అవమానంగా భావించిన గుర్రప్ప కత్తితో పొడుచుకున్నాడు. తీవ్ర గాయాలైన గుర్రప్పను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.


గుర్రప్ప తండ్రి అనారోగ్యంతో ఉండడంతో గ్రామ వాలంటీర్ భర్త అతనికి ఫోన్ చేశాడు. ‘మీ నాన్నకు కరోనా వచ్చిందని’ పదే పదే వేధించాడు. దీంతో వాలంటీర్ భర్తను గుర్రప్ప నిలదీశాడు. ఈ క్రమంలో వారు గుర్రప్పపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడితోనే గుర్పప్ప చనిపోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-08-20T21:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising