ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే రఘురామరాజు..’

ABN, First Publish Date - 2020-09-29T21:38:15+05:30

‘రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే రఘురామరాజు..’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే అంతర్వేదిపై రఘురామరాజు రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తుంటే టీడీపీ ఎంపీలు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ మీటర్లపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. 

Updated Date - 2020-09-29T21:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising