ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసింది’

ABN, First Publish Date - 2020-12-13T17:15:24+05:30

‘విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసింది’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావాతి: అమరావతి రైతుల పోరాటం చిరస్మరణీయమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 13 జిల్లాల ప్రయోజనం కోసమే రైతుల పోరాటం చేస్తున్నారని చెప్పారు.  రాజధాని పట్ల జగన్‌ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. 13 జిల్లాల వెన్నెముకను వైసీపీ విరిచేస్తోందని మండిపడ్డారు. విశాఖలో వేలాది ఎకరాల భూములపై వైసీపీ కన్నేసిందన్నారు. 


Updated Date - 2020-12-13T17:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising