ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలి: యనమల

ABN, First Publish Date - 2020-10-29T00:52:43+05:30

అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలి: యనమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక నిందితులపై సీబీఐ, ఈడీ చర్యలు తీసుకునేలా కేంద్రం చూడాలని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలో రూ.43 వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆప్తాబ్ ఆలం గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బారి నుంచి ఏపీ ప్రజలను కేంద్రం కాపాడాలన్నారు.

Updated Date - 2020-10-29T00:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising