ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం వైఎస్ జగన్‌ మౌనం వీడాలి : యనమల

ABN, First Publish Date - 2020-10-04T17:58:03+05:30

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలన్నారు. బినామీ లావాదేవీలపై త్వరలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని.. సెజ్‌ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్‌ మౌనం వీడి స్పందించాలని యనమల డిమాండ్ చేశారు.


ఎకరానికి రూ.10 లక్షల చొప్పున రైతులకు అదనపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుతో జాలర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని.. జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుకలకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. హేచరీస్‌పై ఆధారపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి సూచించారు.

Updated Date - 2020-10-04T17:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising