ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ చేతకానితనంతో రాష్ట్రం దివాళా: యనమల

ABN, First Publish Date - 2020-06-01T08:36:49+05:30

ముఖ్యమంత్రి జగన్‌ చేతకానితనంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ చేతకానితనంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం... అంటే అభివృద్ధి మీద ఖర్చుపెట్టే మొత్తం 50 శాతం పెంచితే, వైసీపీ ప్రభుత్వం 50శాతం కోతలు పెట్టిందన్నారు. టీడీపీ హయాంలో మొత్తం బడ్జెట్‌ వ్యయం ఏడాదికి 11.6 శాతం పెంచామని, అదే వైసీపీ హయాంలో 1.8 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఆదాయ వసూళ్లు తమ హయాంలో 11.8 శాతం పెరిగితే.. ఇప్పుడు 1.8 శాతమే పెరిగాయన్నారు. అదే అప్పులు మాత్రం టీడీపీ  హయాంలో 30.7 శాతం పెరిగితే... వైసీపీ పాలనలో దానికి మూడురెట్లు 135 శాతం పెంచేశారని ధ్వజమెత్తారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated Date - 2020-06-01T08:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising