ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ బ్యాంకు నిధులతో రైతు ఉత్పాదక కార్యాలయాలు

ABN, First Publish Date - 2020-02-08T10:20:38+05:30

ప్రపంచబ్యాంకు నిధులతో రాష్ట్రంలో రైతు ఉత్పాదక సంస్థ(ఎ్‌ఫపీవో)ల కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచబ్యాంకు నిధులతో రాష్ట్రంలో రైతు ఉత్పాదక సంస్థ(ఎ్‌ఫపీవో)ల కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.29.44 కోట్లతో 161 మండలాల్లో 168 కార్యాలయాలను ఏపీఆర్‌ఐజీపీ పథకం కింద చేపట్టనున్నారు. 72 కేంద్రాల్లో కార్యాలయాలతో పాటు గోడౌన్లు, మిగిలిన కేంద్రాల్లో కార్యాలయాలు మాత్రమే నిర్మిస్తారు. వీటి నిర్వహణ బాద్యతలను వ్యవసాయశాఖ తీసుకోనుంది. 

Updated Date - 2020-02-08T10:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising