ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్ యార్డుల చైర్మన్‌లూ భాగస్వాములు కండి : సీఎం

ABN, First Publish Date - 2020-03-31T21:25:25+05:30

కోవిడ్‌ –19 ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  కోవిడ్‌ –19 ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్కెట్‌యార్డుల చైర్మన్‌లనూ ఇందులో భాగస్వాములు చేయాలని సూచించారు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న మిగతా మార్కెట్‌ యార్డుల చైర్మన్‌ పోస్టులను భర్తీచేసి, వారిని పట్టణ, నియోజకవర్గ టాస్క్‌ఫోర్సుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వానికి లేదా ప్రజలకు ఏవిధమైన సహాయం చేయాలనుకున్నా జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను సంప్రదించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-03-31T21:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising