ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళల ఆందోళన

ABN, First Publish Date - 2020-06-19T01:03:03+05:30

అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళల ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామ పంచాయతీ ముందు మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. అధికారులు డబ్బులు తీసుకుని అనర్హులను ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


Updated Date - 2020-06-19T01:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising