ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించి మోసం చేశాడంటూ ధర్నాకు దిగిన మహిళ

ABN, First Publish Date - 2020-07-14T23:50:26+05:30

తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు బాధిత మహిళ ధర్నాకు దిగింది. ఈ ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు బాధిత మహిళ ధర్నాకు దిగింది. ఈ ఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే. పాలకొల్లు ప్రాంతానికి చెందిన శంకర శాస్త్రి, బాధిత మహిళ కొంత కాలంగా సాన్నిహిత్యంగా ఉన్నారు. అయితే.. శంకరశాస్త్రి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో శంకరశాస్త్రి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే సదరు మహిళకు ఇంతకు ముందే వివాహం జరిగిందని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆమె దీక్ష చేపట్టిందని శంకర శాస్త్రి ఆరోపిస్తున్నాడు. కాగా, ధర్నా చేస్తున్న మహిళకు ఇంతకు ముందే వివాహం అవగా.. అతనితో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-07-14T23:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising