ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీ, కూతుళ్ల మృతి కేసులో భర్త, అత్తమామల అరెస్ట్

ABN, First Publish Date - 2020-09-01T17:19:42+05:30

జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న తల్లీ, కూతుళ్ల మృతి కేసులో మృతురాలి భర్త, అత్తమాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం వివాహిత మనోజ్ఞ తన తొమ్మిది నెలల కూతురు తులసితో సహా ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ నుంచి దూకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న తల్లీ, కూతుళ్ల మృతి కేసులో మృతురాలి భర్త, అత్తమాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం వివాహిత మనోజ్ఞ తన తొమ్మిది నెలల కూతురు తులసితో సహా ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ నుంచి దూకి చనిపోయింది. అయితే తమ కూతురు, మనవరాలిని ఆమె భర్త, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మ‌ృతిగా కేసు నమోదు చేసుకున్న పట్టాభిపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నేడు మృతురాలు మనోజ్ఞ భర్త నర్రా కళ్యాణ్, అత్త కామేశ్వరి, మామ శ్రీమన్నారాయణలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-01T17:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising