వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి
ABN, First Publish Date - 2020-02-19T14:33:22+05:30
అనంతపురం: అనంతపురం సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో అపర్ణ అనే బాలింత మృతి చెందింది.
అనంతపురం: అనంతపురం సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో అపర్ణ అనే బాలింత మృతి చెందింది. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన శింగనమల మండలం నాయనపల్లికి చెందిన అపర్ణ.. గతరాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం ఆమెకు సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందినట్లు బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
Updated Date - 2020-02-19T14:33:22+05:30 IST