ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రయాణంలో తిరుపతి మహిళకు కరోనా!

ABN, First Publish Date - 2020-04-04T14:19:35+05:30

తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తిరుపతిలోని యశోద నగర్‌కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. రైలు ప్రయాణంలో కరోనా సోకినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది. 


Updated Date - 2020-04-04T14:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising