ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-22T18:39:47+05:30

నెల్లూరు: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఊనుగుంటపాలేనికి చెందిన రాణి(23) అనే మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రదీప్‌ (5), సుధీర్‌ (2)లకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-02-22T18:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising