ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-08-08T08:39:37+05:30

విశాఖ నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం (విశాఖ సిటీ), ఆగస్టు 7: విశాఖ నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 53ఏళ్ల వితంతు మహిళ, ఆమె కుమారుడు(అవివాహితుడు)తో కలిసి నివసిస్తోంది. మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో మెడికల్‌ షాపులో మందులు తెచ్చుకుని వాడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందేమోనని భయపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున వంటగదిలో చీరతో ఉరేసుకుంది. 

Updated Date - 2020-08-08T08:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising