ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి మండలానికి శీతల గిడ్డంగులు: జగన్‌

ABN, First Publish Date - 2020-08-15T08:41:28+05:30

రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్‌ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తగినంత నిల్వ సామర్థ్యంతో గిడ్డంగులను నిర్మించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్‌ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తగినంత నిల్వ సామర్థ్యంతో గిడ్డంగులను నిర్మించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ...అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల మార్కెటింగ్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు. గిరిజన ప్రాంతాలతో సహా... ప్రతి మండలానికీ శీతల గిడ్డంగి సదుపాయం కల్పించాలన్నారు. ఆక్వాకు సంబంధించి ఐక్యూఎ్‌ఫలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. 

Updated Date - 2020-08-15T08:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising